తెలంగాణ, ఏపీ గవర్నర్ నరసింహన్కు మాతృవియోగం
- October 20, 2017
తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ తల్లి విజయలక్ష్మీ(94) కన్నుమూశారు. నిద్రలోనే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు రాజ్భవన్ వర్గాలు ప్రకటించాయి. విజయలక్ష్మీ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజ్భవన్కు వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయలక్ష్మీ పార్థివదేహాం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. డీజీపీ అనురాగ్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు.. విజయలక్ష్మీ మృతిపట్ల సంతాపం తెలిపారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!
- కరీంనగర్లో గజానంద్స్ నాస్టిక్ ‘సహజ ఫ్రూట్ పాప్స్’ ప్రారంభం
- ఇరాన్ నౌకలను కాల్చిపారేయండి: ట్రంప్









