6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు
- October 23, 2017ఏపీలో 6500 చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వాటిని రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్కు అప్పగించామన్నారాయన. రేషన్ డిపోలకు అనుబంధంగా చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. చంద్రన్న విలేజ్ మాల్స్లో ఎవరైనా సరుకులు కొనుగోలు చేయొచ్చని తెలిపారు. రేషన్కార్డులతో సంబంధంలేదని చెప్పారు.చంద్రబాబు విదేశీ పర్యటనలపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆయన ఆరోపించారు. విదేశీ పర్యటనల్లో చంద్రబాబు రూ.2వేల కోట్ల పెట్టుబడులు తెచ్చారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబు వచ్చిన తర్వాత రేవంత్రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ