హిమాలయాల్లో ఆశ్రమం నిర్మించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్
- October 26, 2017
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తరచుగా హిమాలయాలు సందర్శిస్తుంటారు. సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటూనే మధ్య మధ్యలో విరామం కోసం హిమాలయాలకు వెళ్లి మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో 2002లో దునగిరి ప్రాంతంలో గల గుహల్లో యోగా చేసుకునేందుకు వెళ్ళిన ఆయనకి చెన్నైకి చెందిన విశ్వనాథన్, బెంగళూరుకు చెందిన విఎస్ హరి, విఎస్ మూర్తి, ఢిల్లీకి చెందిన శ్రీధర్ రావులతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే స్నేహంగా మారి అయిదుగురూ కలిసి ఆశ్రమాన్ని స్థాపించాలనుకున్నారు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు పెట్టి పరమహంస యోగానంద ఆశ్రమాన్ని నిర్మించారు. పరమహంస యోగానందచే స్థాపించబడిన యోగోద సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశ్రమాన్ని స్థాపించినట్లు రజనీ స్నేహితులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







