సెన్సార్ పూర్తి చేసుకున్న 'గరుడవేగ'
- October 26, 2017
రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం 'పీఎస్వీ గరుడవేగ 126.18ఎం'. ఈ సినిమా సెన్సార్ను పూర్తిచేసుకుని యూ/ఎ సర్టిఫికేట్ అందుకుంది. జ్యోస్టార్ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కోటేశ్వర్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూజా కుమార్, శ్రద్ధా దాస్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఓ నిజాయతీగత పోలీస్ అధికారి దేశం కోసం తన కుటుంబంకోసం ఏం చేశాడనే కథాంశంతో రూపొందిన యాక్షన్ థ్రిల్లరే ఈ చిత్రం. నవంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









