బహ్రెయిన్ లో పోలీస్ బస్సుపై ఉగ్రవాదుల దాడి, ఒకరు మృతి
- October 28, 2017
బహ్రెయిన్ : శుక్రవారం పోలీసులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీస్ మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలపాలయ్యారుబహ్రెయిన్లో ఒక పోలీసు బస్సు శుక్రవారం మనామా వైపు షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే మీద ప్రయాణిస్తున్నప్పుడు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు గాయపడిన పోలీస్ సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డారు. . మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఒక ఇంట్లో ఉన్న ఉగ్రవాదులు బాంబుతో పోలీస్ బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు బస్సుపై బాంబులని గురి చూసి విసిరినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కేసు నివేదించిన తరువాత సంబంధిత అధికారులు నేరస్థుడిని మరియు వాటిని న్యాయస్థానానికి తీసుకురావడానికి, ఈ దాడి వెనుక ఉన్న తీవ్రవాద నేరాలలో సంబంధం ఉన్న వారిని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించబడింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించబడ్డాయి మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ దృష్టికి ఈ కేసు మళ్ళించబడింది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







