36 మిలియన్ దిర్హామ్ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్ పట్టివేత
- November 01, 2017
యూఏఈ వ్యాప్తంగా గడచిన 9 నెలల్లో నిర్వహించిన 20 తనిఖీల్లో 36 మిలియన్ దిర్హామ్ల విలువైన డూప్లికేట్ కార్ పార్ట్స్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ ఫుత్తైమ్ మోటార్స్ సహకారంతో వివిధ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఈ తనిఖీల్ని నిర&్వహించాయి. డూప్లికేట్ కార్ పార్ట్స్ కారణంగా కార్లకు ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో 240 మంది ప్రభుత్వ ఉద్యోగులకు దుబాయ్, అబుదాబీల్లో శిక్షణ ఇప్పించారు. అనంతరం వారిని రంగంలోకి దించి, డూప్లికేట్లకు అడ్డుకట్ట వేయగలిగామని అధికారులు చెప్పారు. దుబాయ్ పోలీసులతో కలిసి అధికారులు, రెండు ఎగ్జిబిషన్స్ కూడా నిర్వహించారు. షాపింగ్ మాల్స్లో తొలి క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్స్ ద్వారా వినియోగదారులకు డూప్లికేట్ కార్ పార్ట్స్పై అవగాహన కల్పించడం జరిగింది. అధీకృత డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మాత్రమే స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







