వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ
- November 02, 2017
టీమిండియా కెప్టెన్ విరాట్కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఢిల్లీ టీ ట్వంటీలో కోహ్లీ వాకీటాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఐసిసి నిబంధనలకు విరుధ్ధంగా ఓ ఆటగాడ ఫోన్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మ్యాచ్ సమయంలో వాడకూడదు. అయితే భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. డగౌట్లో కోహ్లీ వాకీటాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కోహ్లీ తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఐసిసి కోహ్లీకి క్లీన్చిట్ ఇచ్చింది. వాకీటాకీ మాట్లాడడానికి భారత కెప్టెన్ అనుమతి తీసుకున్నట్టు వెల్లడించింది. దీనిపై మరికాసేపట్లో ఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









