ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్
- November 02, 2017
అలా ఎలా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్.. కుమారిగా యువతను ఆకట్టుకొన్నది. హెబ్బా పటేల్ తాజా సినిమా ఏంజిల్ నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపద్యంలో హెబ్బా మీడియా తో మాట్లాడుతూ.. తన కొత్త సినిమా ఏంజిల్ గురించి.. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకొన్నది.
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత టైటిల్ రోల్ పోషించిన సినిమా ఏంజిల్ అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతో కష్టపడ్డాం.. అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దేవ కన్యలా కనిపించనున్నట్లు తెలిపింది.. దేవలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాను..? హీరో ని ఎందుకు కలిశాను వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు.. తాను ముంబై లో ఓ ఇల్లును కొనుక్కొన్నట్లు.. ఆ ఇంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.. నా సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.. గత కొంత కాలంగా ఖాళీలేకుండా నటిస్తున్నా.. అందుకని కొంత కాలం విరామం తీసుకొని.. ఆపై కొత్త సినిమాలను అంగీకరించాలను కొంటున్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







