చిన్నారులతో యూఏఈ ఫ్లాగ్ వేడుకల్లో షేక్ మొహ్మద్, కుమార్తె షేకా అల్ జలైలా
- November 02, 2017యూఏఈ ఫ్లాగ్ డే సందర్భంగా చిన్నారులతో కలిసి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్. ఈ సందర్బంగా కుమార్తె షేకా అల్ జలీలా సహా పలువురు స్టూడెంట్స్ చారిత్రక యూనియన్ హౌస్ వద్ద జరిగిన వేడుకల్లో సందడి చేశారు. ఇక్కడే 1971 డిసెంబర్ 2న అరబ్ ప్రపంచం - హిస్టారిక్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్కి సంబంఇంచి డాక్యుమెంట్స్పై సంతకాలు జరిగాయి. 2013 నుంచి నవంబర్ 3న ప్రతి ఏడాదీ ప్రత్యేకమైన దినంగా పాటిస్తూ వస్తున్నారు. షేక్ మొహమ్మద్ ఆదేశాల మేరకు ఇది జరుగుతూ వస్తోంది. 2004లో యూఏఈ ప్రెసిడెంట్గా షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బాధ్యతలు స్వీకరించిన రోజు పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..
- చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి
- ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల