దుబాయ్ ఎమెర్ సెంటర్స్: వీసా సర్వీసుల ఖచ్చితత్వమే లక్ష్యం
- November 04, 2017
దేశవ్యాప్తంగా టైపింగ్ సెంటర్స్లో దుబాయ్ వీసా అప్లికేషన్ల ప్రాసెసింగ్ని నిలిపివేశారు. డాక్యుమెంట్లు మిస్ అవుతుండడం, తప్పుడు సమాచారాన్ని నింపుతుండడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్ 1 నాటికి మొత్తం 261 సర్వీస్ సెంటర్స్ని దుబాయ్లోనూ, షార్జా మరియు నార్త్ ఎమిరేట్స్ పరిధిలో 72 సెంటర్స్ని మూసివేశారు. రెసిడెంట్స్ ఈ సర్వీసులను అల్ ముహైసినాలోని రెండు సెంటర్లు, దుబాయ్ మునిసిపాలిటీలోని అల్ కిఫాఫ్ సెంటర్ (4), మరో 45 తస్హీల్ సెంటర్స్లలో పొందడానికి వీలుంది. ఎమెర్ సెంటర్స్లో మెరుగైన సేవలు, అత్యంత ఖచ్చితత్వంతోనూ, వేగంతోనూ అందుతాయని మేజర్ జనరల్ అల్ మర్రి (డైరెక్టర్ జనరల్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారిన్ ఎఫైర్స్ - దుబాయ్) చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







