ఓ ప్రమాదంలో సౌదీ ప్రిన్స్ మన్సూర్ బిన్ మృతి
- November 05, 2017
అసిర్ ప్రావిన్స్కు డిప్యూటీ గవర్నర్గా ఉన్న ప్రిన్స్ మన్సూర్ బిన్ ముక్రిన్ ఓ ప్రమాదంలో మృతి చెందారు. యెమెన్ బార్డర్లో అధికారులతో కలిసి పర్యవేక్షణకు వెళ్లిన ప్రిన్స్ మన్సూర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ అయింది. దీంతో ప్రిన్స్ ఆయనతో కలిసి ప్రయాణిస్తున్న అధికారులు స్పాట్ లోనే చనిపోయారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







