ఒమాన్ లో కలరా కేసు : ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరిక
- November 09, 2015
ఇటీవల ఇరాక్ ను సందర్శించిన మహిళకు ఒమాన్ కలరా ఉన్నాడని బయటపడి నందున ,ప్రజలు ఈ అంటురోగం ప్రబలకుండా చాల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య శాఖ వారి సమాచారం ప్రకారం, 15 ఇరాక్ రాష్ట్రాల్లో, 2000 లకు పైగా కలరా కేసులు నమోదయినట్టు తెలిసింది. ఆ మహిళ ఆరోగ్యం ఇపుడు నిలకడగా ఉందని , ఆమెతో ప్రయాణించిన వారికి జరిపిన పరీక్షల్లో వారు ఆరోగ్యంగానే ఉన్నారని తెలియ వచ్చిందని , తమ శాఖ వారు అన్ని అవసర మైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. వండని లేదా సరిగా ఉడకని సముద్ర ఆహారాన్ని, పచ్చి కూరగాయలు, పళ్ళను, పాశ్చరైజ్ చేయబడని పాలు, పాల పదార్ధాలను తినవద్దని వారు ముఖ్యంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









