ఒమాన్ లో కలరా కేసు : ప్రజలను జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ హెచ్చరిక
- November 09, 2015
ఇటీవల ఇరాక్ ను సందర్శించిన మహిళకు ఒమాన్ కలరా ఉన్నాడని బయటపడి నందున ,ప్రజలు ఈ అంటురోగం ప్రబలకుండా చాల అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు హెచ్చరించారు. ప్రపంచ ఆరోగ్య శాఖ వారి సమాచారం ప్రకారం, 15 ఇరాక్ రాష్ట్రాల్లో, 2000 లకు పైగా కలరా కేసులు నమోదయినట్టు తెలిసింది. ఆ మహిళ ఆరోగ్యం ఇపుడు నిలకడగా ఉందని , ఆమెతో ప్రయాణించిన వారికి జరిపిన పరీక్షల్లో వారు ఆరోగ్యంగానే ఉన్నారని తెలియ వచ్చిందని , తమ శాఖ వారు అన్ని అవసర మైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు హామీ ఇచ్చారు. వండని లేదా సరిగా ఉడకని సముద్ర ఆహారాన్ని, పచ్చి కూరగాయలు, పళ్ళను, పాశ్చరైజ్ చేయబడని పాలు, పాల పదార్ధాలను తినవద్దని వారు ముఖ్యంగా హెచ్చరించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







