దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'
- November 09, 2015
దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'అల్-మక్తౌం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైన ఐదు రోజుల ' దుబాయి ఎయిర్ షో-2015' లో పాల్గొనడానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన సివిల్ మరియు మిలిటరీ ప్రతినిధి బృందాలను దుబాయి అధినేత హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం మరియు అబుధాబి యువ రాజు హిస్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ లు ఆహ్వానo పలికారు. నవంబరు 8 నుండి 12 వరకు జరిగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవoలో వారిద్దరితో పాటు జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చారిటబుల్ అండ్ హుమానిటేరియాన్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ట్రస్టీలు , అరబ్ మరియు ఇతర అంతర్జాతీయ మిలిటరీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







