దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'
- November 09, 2015
దుబాయి అధినేత, అబుధాబి యువ రాజులచే ప్రామ్భించబడిన చే ప్రారంభించబడిన ' దుబాయి ఎయిర్ షో-2015'అల్-మక్తౌం అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభమైన ఐదు రోజుల ' దుబాయి ఎయిర్ షో-2015' లో పాల్గొనడానికి వివిధ దేశాల నుండి విచ్చేసిన సివిల్ మరియు మిలిటరీ ప్రతినిధి బృందాలను దుబాయి అధినేత హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషిద్ అల్ మక్తౌం మరియు అబుధాబి యువ రాజు హిస్ హైనెస్ షేక్ మొహమేద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్ లు ఆహ్వానo పలికారు. నవంబరు 8 నుండి 12 వరకు జరిగే ఈ కార్యక్రమ ప్రారంభోత్సవoలో వారిద్దరితో పాటు జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ చారిటబుల్ అండ్ హుమానిటేరియాన్ ఫౌండేషన్ చైర్మన్ మరియు ట్రస్టీలు , అరబ్ మరియు ఇతర అంతర్జాతీయ మిలిటరీ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









