తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన
- November 10, 2017
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేసుల కారణంగా పోలీసు ఉద్యోగాలకు అనర్హులను చేశారనంటూ నిరసన చేపట్టారు. కాగా వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట చోటు చేసుకొంది. పోలీసు అభ్యర్థులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!









