తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన
- November 10, 2017
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేసుల కారణంగా పోలీసు ఉద్యోగాలకు అనర్హులను చేశారనంటూ నిరసన చేపట్టారు. కాగా వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట చోటు చేసుకొంది. పోలీసు అభ్యర్థులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష