తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళన
- November 10, 2017
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. శుక్రవారం రాష్ట్ర సచివాలయం ఎదుట పోలీస్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కేసుల కారణంగా పోలీసు ఉద్యోగాలకు అనర్హులను చేశారనంటూ నిరసన చేపట్టారు. కాగా వీరిని అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ తోపులాట చోటు చేసుకొంది. పోలీసు అభ్యర్థులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి సంబధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







