జమ్ము కశ్మీర్లో పోలీసు వాహనంపై తీవ్రవాదుల దాడి
- November 10, 2017శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బోనిగం సమీపంలో శుక్రవారం పోలీసులపై తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారని పోలీసు అధికారులు తెలిపారు. కాజిగండ్ నేషనల్ హైవేలో పోలీసులు ప్రయాణిస్తున్న వాహనంపై తీవ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తెలిపారు. తీవ్రవాదులు కోసం ఆ ప్రాంతంలో సైనిక దళాలు మోహరించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు