బాంబు పేలుడు కేసులో ముగ్గురు బహ్రైనీయులకు జైలు శిక్ష

- November 09, 2015 , by Maagulf
బాంబు పేలుడు కేసులో ముగ్గురు బహ్రైనీయులకు జైలు శిక్ష

ఆసియా శ్రామికుల పేరున ఉన్న మొబైల్ సిం కార్డులను స్థానికంగా తయారైన బాంబులను పేల్చడానికి ఆసియా శ్రామికుల పేరున ఉన్న మొబైల్ సిం కార్డులను ఉపయోగించిన  తీవ్రవాద ముఠాకు చెందిన ముగ్గురిలో ఇద్దరికీ మూడేసి సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఇంకా పరారీలో ఉన్న మూడవ దోషికి హై క్రిమినల్ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఐతే వారి తరపు లాయర్లు, తమ క్లైంట్లు నిర్దోషులని, సుప్రీం క్రిమినల్ అప్పీల్స్ కోర్టు లో దరఖాస్తు చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com