100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర
- November 14, 2017
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 100 కిలో మీటర్లు దాటింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గొడిగనూరులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఫించన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఏపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







