100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర
- November 14, 2017
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 100 కిలో మీటర్లు దాటింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గొడిగనూరులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఫించన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఏపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









