100 కి.మీ. దాటిన జగన్ ప్రజా సంకల్పయాత్ర
- November 14, 2017
వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర 100 కిలో మీటర్లు దాటింది. కర్నూలు జిల్లా చాగలమర్రిలో ఆయనకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. గొడిగనూరులో జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్లో ఫించన్ కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ నేత జగన్ ఆరోపించారు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా చాగలమర్రిలో జరిగిన సభలో పాల్గొన్న జగన్.. ఏపీ సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే గ్రామ సెక్రటేరియట్ల ద్వారా పాలన సాగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









