భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త
- November 15, 2017
భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం శుభవార్త వెల్లడించింది. గత వారంలో జీఎస్టీ మండలి పన్ను స్లాబ్ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ మండలి చీఫ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం ప్రకారం రెస్టారెంట్లలో 200 ఆహారపదార్థాల ధరలు బుధవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ పన్నుపోటు తగ్గడం వల్ల రెస్టారెంట్లలో ఆహారపదార్థాల రేట్లు దిగిరావడంతో భోజనప్రియులు బుధవారం రెస్టారెంట్లకు బారులు తీరారు. రెస్టారెంట్ భోజనంబు నాకే ముందు అంటూ భోజనప్రియులు లొట్టలేసుకుంటూ రెస్టారెంట్లకు వస్తున్నారని హోటల్ యజమానులంటున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









