భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త
- November 15, 2017
భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం శుభవార్త వెల్లడించింది. గత వారంలో జీఎస్టీ మండలి పన్ను స్లాబ్ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ మండలి చీఫ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం ప్రకారం రెస్టారెంట్లలో 200 ఆహారపదార్థాల ధరలు బుధవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ పన్నుపోటు తగ్గడం వల్ల రెస్టారెంట్లలో ఆహారపదార్థాల రేట్లు దిగిరావడంతో భోజనప్రియులు బుధవారం రెస్టారెంట్లకు బారులు తీరారు. రెస్టారెంట్ భోజనంబు నాకే ముందు అంటూ భోజనప్రియులు లొట్టలేసుకుంటూ రెస్టారెంట్లకు వస్తున్నారని హోటల్ యజమానులంటున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









