భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ శుభవార్త
- November 15, 2017
భోజనప్రియులకు జీఎస్టీ కౌన్సిల్ బుధవారం శుభవార్త వెల్లడించింది. గత వారంలో జీఎస్టీ మండలి పన్ను స్లాబ్ రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ మండలి చీఫ్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ నిర్ణయం ప్రకారం రెస్టారెంట్లలో 200 ఆహారపదార్థాల ధరలు బుధవారం నుంచి తగ్గాయి. జీఎస్టీ పన్నుపోటు తగ్గడం వల్ల రెస్టారెంట్లలో ఆహారపదార్థాల రేట్లు దిగిరావడంతో భోజనప్రియులు బుధవారం రెస్టారెంట్లకు బారులు తీరారు. రెస్టారెంట్ భోజనంబు నాకే ముందు అంటూ భోజనప్రియులు లొట్టలేసుకుంటూ రెస్టారెంట్లకు వస్తున్నారని హోటల్ యజమానులంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







