టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు

- November 16, 2017 , by Maagulf
టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు

అమరావతి: మాజీ సీఎం కిరణ్‌కుమార్ సోదరుడు కిషోర్‌కుమార్‌ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో కిషోర్‌కుమార్‌ టీడీపీలో చేరనున్నారు. గత ఎన్నికల్లో పీలేరు నుంచి పోటీచేసి ఆయన ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పీలేరు నుంచి పోటీ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com