రికార్డు ధర పలికిన లియోనార్డో డావిన్సీ కళాఖండం
- November 17, 2017న్యూయార్క్ : ప్రముఖ చిత్ర కళాకారుడు లియోనార్డో డావిన్సీ చిత్రించిన 'జీసస్ క్రైస్త్' పెయింటింగ్ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైంది. 'విశ్వ రక్షకుడు' అనే పేరుతో డావిన్సీ ఈ పెయింటింగ్ వేశారు. ఐదు వందల సంవత్సరాల నాటి ఈ పెయింటింగ్ సుమారు 450 మిలియన్ డాలర్లు (దాదాపు రు.2.93 వేల కోట్లు) ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన పెయింటింగ్గా ఇది ప్రశంసలు అందుకుందని వేలం నిర్వహించిన క్రిస్టీస్ సంస్థ తెలిపింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్