రికార్డు ధర పలికిన లియోనార్డో డావిన్సీ కళాఖండం
- November 17, 2017
న్యూయార్క్ : ప్రముఖ చిత్ర కళాకారుడు లియోనార్డో డావిన్సీ చిత్రించిన 'జీసస్ క్రైస్త్' పెయింటింగ్ న్యూయార్క్లో నిర్వహించిన వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైంది. 'విశ్వ రక్షకుడు' అనే పేరుతో డావిన్సీ ఈ పెయింటింగ్ వేశారు. ఐదు వందల సంవత్సరాల నాటి ఈ పెయింటింగ్ సుమారు 450 మిలియన్ డాలర్లు (దాదాపు రు.2.93 వేల కోట్లు) ధర పలికింది. ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన పెయింటింగ్గా ఇది ప్రశంసలు అందుకుందని వేలం నిర్వహించిన క్రిస్టీస్ సంస్థ తెలిపింది. అయితే ఎవరు కొనుగోలు చేశారనేది వెల్లడించలేదు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









