నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్
- November 20, 2017
నంది అవార్డుల వివాదంపై స్పందించారు మంత్రి లోకేష్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. మూడేళ్ల అవార్డులు ఒకేసారి ఇస్తే కావాలనే వివాదం చేస్తున్నారన్నారు. అవార్డులపై చెలరేగిన వివాదంపై సీఎం చాలా బాధపడ్డారన్నారు మంత్రి లోకేశ్. ప్రత్యేక హోదా కోసం విజయవాడలో ధర్నా చేసే బదులు ఢిల్లీలో చేస్తే బాగుంటుందన్నారు. ఈ ధర్నాల కోసం కొంతమంది ఉదయం ఫ్లైట్కు విజయవాడకు వచ్చి.. మధ్యాహ్నం ఫ్లైట్కు కొంతమంది వెళ్లిపోతున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారికి ఆంధ్రాలో ఆధార్ కార్డ్ గానీ, ఓటరు కార్డ్గానీ లేవన్నారు లోకేష్. స్థానికత లేనివాళ్లకు తమను విమర్శించే హక్కు లేదన్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







