బ్రిటిష్‌ పార్లమెంటులో మోదీ ప్రసంగం

- November 12, 2015 , by Maagulf
బ్రిటిష్‌ పార్లమెంటులో మోదీ ప్రసంగం

ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన బ్రిటిష్‌ పార్లమెంటులో ప్రసంగించడం ఆనందంగా వుందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బ్రిటిష్‌ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ ఉభయదేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయన్నారు.మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..* మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటిషువారు విజ్ఞతను ప్రదర్శించారు.* భారత్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెట్లే దేశాల్లో యూకేది మూడస్థానం.* ఎక్కువగా యువత వున్న దేశం భారత్‌.* బ్రిటన్‌లోను పలు భారతీయసంస్థలు పనిచేస్తున్నాయి.* గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్‌రంగం, బీమా, ఉద్యోగత... తదితర అంశాలు భారతప్రజలకు ప్రాధాన్యతా అంశాలు.* బ్రిటన్‌లో అధికారంలో వున్న లేబర్‌ పార్టీకి నా శుభాకాంక్షలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com