బ్రిటిష్ పార్లమెంటులో మోదీ ప్రసంగం
- November 12, 2015
ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచిగా నిలిచిన బ్రిటిష్ పార్లమెంటులో ప్రసంగించడం ఆనందంగా వుందని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. బ్రిటిష్ పార్లమెంటులో ఆయన ప్రసంగిస్తూ ఉభయదేశాల మధ్య చారిత్రక సంబంధాలున్నాయన్నారు.మోదీ ప్రసంగంలో ముఖ్యాంశాలు..* మహాత్మాగాంధీ గొప్పదనం గుర్తించడంలో బ్రిటిషువారు విజ్ఞతను ప్రదర్శించారు.* భారత్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్లే దేశాల్లో యూకేది మూడస్థానం.* ఎక్కువగా యువత వున్న దేశం భారత్.* బ్రిటన్లోను పలు భారతీయసంస్థలు పనిచేస్తున్నాయి.* గ్రామీణాభివృద్ధి, బ్యాంకింగ్రంగం, బీమా, ఉద్యోగత... తదితర అంశాలు భారతప్రజలకు ప్రాధాన్యతా అంశాలు.* బ్రిటన్లో అధికారంలో వున్న లేబర్ పార్టీకి నా శుభాకాంక్షలు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









