మత్స్యకారులకు బాబు ఆఫర్

- November 21, 2017 , by Maagulf
మత్స్యకారులకు బాబు ఆఫర్

విజయవాడ: రాష్ట్ర మత్స్యకారులకు యాభైఏళ్లకే పింఛన్ ఇస్తామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మత్స్యకారుల దినోత్సవం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.మత్స్యకారులందరికీ రూ.1.50లక్షల రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. మత్స్యకారులకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించేందుకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com