ప్రసిద్ధ ఒమాని గాయకుడు మృతి
- November 23, 2017మస్కట్: ప్రముఖ ఒమాని గాయకుడు సలీం అలీ సయిద్ బుధవారం చనిపోయినట్లు ఒమన్ రేడియో మరియు ఓమన్ టీవీ ట్విట్టర్ ద్వారా ఈ సమాచారం ప్రకటించారు. ఓమిని పాటల రాయబారిగా పేరొందిన ఆయన సలీం అలీ సయిద్ తన ఏడు సంవత్సరాల వయస్సు నుంచి పాడటం ప్రారంభించారు.గల్ఫ్ లోని మొట్టమొదటి గాయకుల్లో ఒకరిగా ఆయన పాడిన పాటలతో మ్యూజిక్ వీడియోలను రూపొందించబడినట్లు పేర్కొంటున్నారు. ఆయన పాటలలో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు: ఇషా సయీద్, ముసాఫీర్ మరియు ఎష్ర్ట్ యుమార్ మొదలైనవి ఉన్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి