హైదరాబాద్ లో నేటి నుంచి మెట్రో స్మార్ట్కార్డు విక్రయాలు
- November 25, 2017
హైదరాబాద్: నేటి నుంచి మెట్రో రైలుకు సంబంధించిన స్మార్ట్ కార్డుల విక్రయం జరగనుంది. నాలుగు స్టేషన్లలో ఈ స్మార్ట్ కార్డులను విక్రయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మియాపూర్, ఎస్ఆర్ నగర్, తార్నాక, నాగోల్ స్టేషన్లలో ఈ కార్డులను విక్రయించనున్నారు. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ స్మార్ట్ కార్డులను విక్రయిస్తారు. కాగా... ఈ స్మార్ట్ కార్డు ద్వారా టికెట్ చార్జీల్లో 5 శాతం డిస్కౌంట్ లభించనుండగా భవిష్యత్లో ఈ కార్డు ద్వారా 16 రకాల సేవలు లభించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







