భారతదేశ శాస్త్రీయ నృత్య ప్రదర్శన పండుగ
- November 26, 2017
మనామ: బహ్రెయిన్ లోని భారతీయ రాయబార కార్యాలయం బహ్రెయిన్ సాంస్కృతిక హాల్ వద్ద ఒక భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనను నిర్వహించింది.. ఈ కార్యక్రమంలో భాగంగా నృత్య ప్రేమికులకు, అభిమానుల కోసం ' నిర్వహణ తో కూడిన ఉపన్యాసం ' ను భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సమక్షంలో భారత రాయబార కార్యాలయం వద్ద గురువారారం సాయంత్రం 6: 30సమావేశం జరిగింది. సంస్కృతి మంత్రిత్వశాఖ స్పాన్సర్ అయిన దీపా శశింద్రన్ నేతృత్వంలోని సంజీవ్ కుమార్ అగ్నీహోత్రి నేతృత్వంలోని కూచిపూడి రెండు నృత్య బృందాలు ప్రదర్శన ఇచ్చాయి. ఈ బృందం వినాయకుడిపై ఒక నృత్యరూపకం చేస్తూ, "వందహ్యాం", భైరవి రాగం లో ప్రసాద్ రావు నృత్య దర్శకత్వం, కర్ణాటక సంగీతంలో చంద్రశేఖరంపై కపి రాగమ్, రాగం మొహనం లో రామాయణ సబ్దం మరియు దేశభక్తికి నృత్యం చేయడం ద్వారా దేశభక్తిని వ్యక్తం చేస్తూ కూచిపూడి శైలిలో నృత్యరూపకల్పన చేయబడింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!