యెమెని మిస్సైల్ని కూల్చివేసిన సౌదీ
- November 30, 2017
యెమెనీ మిస్సైల్ని మరోసారి సౌదీ అరేబియా కూల్చివేసింది. ఖామిస్ ముషైత్ ప్రాంతంలో ఈ మిసైల్ని కూల్చివేసినట్లు అధికారులు వెల్లడించారు. ఔదీ ఎయిర్ ఫోర్స్ రాత్రి 8.20 నిమిషాల సమయంలో బాలిస్టిక్ మిస్సైల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల్లో ఇది రెండో మిస్సైల్ కూల్చివేత. ఖామిస్ ముషైత్ వైపుగా దూసుకొస్తున్న మిస్సైల్ని గుర్తించి, క్షణాల్లో కూల్చివేయడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. యెమెన్లోని హౌతీ గ్రూప్ ఈ తరహా దాడులు గత కొంతకాలంగా కొనసాగిస్తుండగా, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని రక్షిస్తున్నట్లు కల్నల్ అల్ మాలికి వివరించారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా
- యూఏఈ రెసిడెన్స్ వీసా గడువు ముగిసిందా? గ్రేస్ పీరియడ్ ఎంత? ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి?
- హైదరాబాద్ విమానాశ్రయం 24/7 ప్రీమియం ఎయిర్పోర్ట్ టాక్సీ సేవలను ప్రారంభించింది







