డ్రగ్స్ ఫ్రీ నినాదంతో 5 కె రన్
- December 03, 2017
డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ నినాదంతో అమెరికా తెలంగాణ సంఘం చేపట్టిన 5 కె రన్ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నగర ప్రజలు ఈ పరుగులో పాల్గొన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలరాజ్, సినీ నటులు తరుణ్, పోసాని కృష్ణ మురళి తో పాటు... పలువురు అధికారులు వివిధ రంగాల ప్రముఖులు... ఉత్సాహంగా పరుగెత్తారు. హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యానికి అందరూ సహకరించాలని జనం నినదించారు. సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆటా ప్రతినిధులను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు...
తాజా వార్తలు
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!







