డ్రగ్స్‌ ఫ్రీ నినాదంతో 5 కె రన్‌

- December 03, 2017 , by Maagulf
డ్రగ్స్‌ ఫ్రీ నినాదంతో 5 కె రన్‌

డ్రగ్స్‌ ఫ్రీ హైదరాబాద్‌ నినాదంతో అమెరికా తెలంగాణ సంఘం చేపట్టిన 5 కె రన్‌ విజయవంతమైంది. పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నగర ప్రజలు ఈ పరుగులో పాల్గొన్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాలరాజ్‌, సినీ నటులు తరుణ్‌, పోసాని కృష్ణ మురళి తో పాటు... పలువురు అధికారులు వివిధ రంగాల ప్రముఖులు... ఉత్సాహంగా పరుగెత్తారు. హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యానికి అందరూ సహకరించాలని జనం నినదించారు. సామాజిక స్పృహతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆటా ప్రతినిధులను డీజీపీ మహేందర్‌ రెడ్డి అభినందించారు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com