వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్

- December 03, 2017 , by Maagulf
వైద్యకళాశాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్

మంత్రి కేటీఆర్‌ ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మహబూబ్‌నగర్‌ వైద్యకళాశాలకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ప్రభుత్వం నిర్మించిన 310 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించి, లబ్దిదారులచే గృహ ప్రవేశాలు చేయించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com