ప్రాధేయపడినా వినలేదు..అందుకే అలా చేశా..
- December 04, 2017
చిత్తూరు జిల్లా దామరగుంటలో తన భార్య శైలజ మీద తొలిరాత్రే దాడి చేసి ఆమెను గాయపరచిన రాజేష్.ఇందులో తన తప్పేమీ లేదని సమర్థించుకోజూస్తున్నాడు. తను సంసార జీవితానికి పనికి రానని, అయితే తనలోని లోపాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆమెను కోరానన్నాడు. పెళ్లి తనతోనే అయినా బంధాన్ని మరొకరితో సాగించుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పానని, అయినా శైలజ వినకపోవడంతో ఆగ్రహం పట్టలేకపోయానని తెలిపాడు.
ఈ విషయాన్ని శైలజ తన తలిదండ్రులకు చెబుతాననడంతో మరింత కోపంతో రగిలిపోయానని రాజేష్ చెప్పాడు. కాగా..అతని దాడిలో గాయపడిన శైలజ ఆసుపత్రిలో కోలుకుంటోంది..ఆమెను సోమవారం మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి పరామర్శించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాజేష్ ను అధికారులు సస్పెండ్ చేశారు. పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!