నన్నపనేని: శైలజకు అండగా ఉంటాం
- December 04, 2017
తిరుపతి: తొలిరాత్రి భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. శైలజపై కిరాతకంగా దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







