మరో డిఎస్సీని ప్రకటించిన ఏపి ప్రభుత్వం
- December 06, 2017
అమరావతి : 2018 డీఎస్సీ నోటిఫికేషన్ను మంత్రి గంటా శ్రీనివాస్ బుధవారం ప్రకటనను జారీ చేశారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సిద్ధంగా ఉన్నామన్నారు. డిసెంబరు 26 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. మొత్తం 12, 370 పోస్టులకు నియామకాలు జరుగుతాయన్నారు. ఈమేరకు మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ.. ఏపిని ఎడ్యుకేషన్ హబ్గా మార్చడమే సర్కారు యొక్క లక్ష్యమన్నారు. మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగానే ఉద్యోగాలపై హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని మంత్రి తెలిపారు.
తాజా వార్తలు
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్ BD1.384 బిలియన్లకు ఎగుమతులు..!!
- ఒమన్లో 50°C వరకు ఉష్ణోగ్రతలు..వైద్యుల హెచ్చరిక..!!
- ఖతార్లో ఈ-కామర్స్, POS లావాదేవీల్లో భారీ వృద్ధి..!!
- దుబాయ్లో వాకింగ్, సైక్లింగ్కు పెద్దపీట.. 25 ప్రాంతాల కనెక్ట్ కు కొత్త ప్రణాళిక..!!
- కువైట్ లో మెరుగైన ట్రాఫిక్ సేవలకు శ్రీకారం..!!
- సౌదీలో గృహ కార్మికుల ఇకామా రెన్యూవల్కు కొత్త విధానం..!!
- ఇరాన్ తో యుద్ధం..17 మంది అమెరికా సైనికుల మృతి
- 2026 ఫిఫా ప్రపంచకప్ విజేతగా స్పెయిన్.. అర్జెంటీనా పై 1-0తో చారిత్రాత్మక విజయం
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!







