ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో బాలయ్య
- December 07, 2017
బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహలో నటిస్తున్నాడు.. ఈ మూవీ ఈ నెల 12వ తేదిన విడుదల కానుంది.. ఈ మూవీ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని తెరకెక్కించనున్నాడు. బాలయ్య స్వంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వేళ్లేందుకు కొన్ని నెలలు పడుతుండటంతో ఈ గ్యాప్ లో కృష్ణారెడ్డితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో టాప్ హీరో మూవీ విడుదలై హిట్ సాధించింది.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!