ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో బాలయ్య
- December 07, 2017బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహలో నటిస్తున్నాడు.. ఈ మూవీ ఈ నెల 12వ తేదిన విడుదల కానుంది.. ఈ మూవీ తర్వాత ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఒక మూవీని తెరకెక్కించనున్నాడు. బాలయ్య స్వంత నిర్మాణ సంస్థ ద్వారా నిర్మించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్ పైకి వేళ్లేందుకు కొన్ని నెలలు పడుతుండటంతో ఈ గ్యాప్ లో కృష్ణారెడ్డితో మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో ఈ ఇద్దరి క్యాంబినేషన్ లో టాప్ హీరో మూవీ విడుదలై హిట్ సాధించింది.. ఆ మూవీ తర్వాత ఈ ఇద్దరు చేస్తున్న ఫాంటసీ మూవీ ఇది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ