విశాఖలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటన...
- December 07, 2017
ఆంధ్ర విశ్వవిద్యాలయం కాన్వొకేషన్ హాల్ లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు.
విశాఖలో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతకుముందు గాజువాక విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం... ఆర్కే బీచ్ రోడ్డులో కురసుర ఎదురుగా ఏర్పాటు చేసిన TU - 142 యుద్ధ విమాన మ్యూజియాన్ని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం చేరుకున్న కోవింద్.... కాన్వొకేషన్ హాల్లో జరుగుతున్న ఉపాధ్యాయులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి