మదీనా లోని క్రొత్త గ్యాలరీలో పవిత్ర స్థలాలలోని అరుదైన చిత్రాలు ప్రదర్శన
- December 08, 2017
మదీనా: మక్కా మరియు మదీనాలోని పవిత్ర స్థలాలలోని అరుదైన ఫోటోలను ప్రదర్శించే కొత్త గ్యాలరీ ఇటీవలే రీసెర్చ్ అండ్ ఆర్చివ్స్ కు చెందిన కింగ్ అబ్దులజిజ్ ఫౌండేషన్ మద్దతుతో ప్రారంభించబడింది. ఈ గ్యాలరీ ప్రవక్త యొక్క మస్జిద్ సమీపంలో ఉంది. ప్రజలు వారి పరిజ్ఞానాన్ని సంపూర్ణం చేసుకొనేందుకు మాత్రమే కాక, ఈ రెండు నగరాల చరిత్రపై మరింత అంతర్ దృష్టిని పొందుతారు. ఇస్తాంబుల్ యొక్క టాపికీ పాలస్ మ్యూజియంలో ప్రదర్శించబడుతున్న ఈ అరుదైన చిత్రాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు ఈ వేదికను సందర్శిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!