అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడి మిస్సింగ్
- December 08, 2017
అజ్మన్: పాకిస్తాన్ నుంచి వచ్చిన విజిటర్ నవంబర్ 20 నుంచి కన్పించకపోవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అజ్మన్లో 19 ఏళ్ళ యువకుడు మొహమ్మద్ అబ్దుల్లా (ఉస్మాన్) అపార్ట్మెంట్ విడిచి వెళ్ళి, తిరిగి రాలేదని ఆయన అంకుల్ మొహమ్మద్ అష్రాఫ్ చెప్పారు. ఉస్మాన్ మిస్సింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అష్రాఫ్. ఉస్మాన్ చాలా ఫ్రెండ్లీ నేచర్ గల యువకుడనీ, ఇంట్లో అతనికి ఎలాంటి సమస్యల లేవని పాకిస్తాన్ నుంచి రెండోసారి మాత్రమే అజ్మన్కి ఉస్మాన్ రావడం జరిగిందిన అష్రాఫ్ అంటున్నారు. పాకిస్తాన్లో ఉన్న ఉస్మాన్ కుటుంబంలో, ఆయనకు నలుగురు సోదరిలు ఉన్నారు. ఉద్యోగాన్వేషణలో భాగంగానే ఉస్మాన్ వచ్చినట్లు అష్రాఫ్ తెలిపారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని, ఉస్మాన్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో