పారిస్ తీవ్రవాద ఘటనకు ప్రత్యక్ష సాక్షులు : ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు
- November 16, 2015
ఫ్రాన్సు రాజధాని పారిస్ ను కుదిపివేసిన బాంబుదాడి జరిగిన సంఘటనా స్థలం - స్తేడ్ - డి-ఫ్రాన్స్ లో ముగ్గురు బహ్రైన్ విద్యార్ధులు ఘటనా సమయంలో ఉన్నారు. ఐనప్పటికీ, తాము ఇక్కడి భద్రత సిబ్బందిని సంప్రదించమని, బహరేన్ దేసీయులందరూ క్షేమమేనని రాయబార కార్యాలయo వారు స్పష్టం చేసారు. ఈ ఘటనలో 128 మరణించగా, గాయపడిన 300 మందిలో 80 మంది పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.
తాజా వార్తలు
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక







