చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం
- December 11, 2017
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ బృందం భేటీ అయింది. ఏపీలో మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు... జల వనరుల సంరక్షణకు ఆస్ట్రేలియా సహకారం అందించనుంది. చంద్రబాబు సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ వర్సిటీతో ఏపీఎండీసీ ఎంవోయూ చేసుకుంది. ఏపీలో వాటర్ సెన్సిటివ్ సిటీస్ పార్టనర్షిప్పై మరో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అత్యుత్తమ కర్టిన్ వర్సిటీతో ఒప్పందం.. ఏపీ మైనింగ్ రంగంలో ఒక మేలిమలుపు కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







