చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం
- December 11, 2017
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ బృందం భేటీ అయింది. ఏపీలో మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు... జల వనరుల సంరక్షణకు ఆస్ట్రేలియా సహకారం అందించనుంది. చంద్రబాబు సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ వర్సిటీతో ఏపీఎండీసీ ఎంవోయూ చేసుకుంది. ఏపీలో వాటర్ సెన్సిటివ్ సిటీస్ పార్టనర్షిప్పై మరో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అత్యుత్తమ కర్టిన్ వర్సిటీతో ఒప్పందం.. ఏపీ మైనింగ్ రంగంలో ఒక మేలిమలుపు కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







