చంద్రబాబుతో భేటీ అయిన ఆస్ట్రేలియన్ బృందం
- December 11, 2017_1513004874.jpg)
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబుతో ఆస్ట్రేలియన్ బృందం భేటీ అయింది. ఏపీలో మైనింగ్ వర్సిటీ ఏర్పాటుకు... జల వనరుల సంరక్షణకు ఆస్ట్రేలియా సహకారం అందించనుంది. చంద్రబాబు సమక్షంలో రెండు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని కర్టిన్ వర్సిటీతో ఏపీఎండీసీ ఎంవోయూ చేసుకుంది. ఏపీలో వాటర్ సెన్సిటివ్ సిటీస్ పార్టనర్షిప్పై మరో ఒప్పందం చేసుకున్నారు. ప్రపంచంలో రెండవ అత్యుత్తమ కర్టిన్ వర్సిటీతో ఒప్పందం.. ఏపీ మైనింగ్ రంగంలో ఒక మేలిమలుపు కానుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!