ఘాట్రోడ్డులో మనిషి పుర్రె.. భయభ్రాంతులకు గురైన భక్తులు
- December 12, 2017
తిరుమలలో మరో కలకలం. ఓ పుర్రె భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఔను.. మీరు విన్నది నిజమే. మొదటి ఘాట్రోడ్డులో మనిషి పుర్రె కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. జింకల పార్కు సమీపంలో దాన్ని గుర్తించారు. అయితే.. అది అక్కడికి ఎలా వచ్చిందో అంతు చిక్కడం లేదు. టీటీడీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. జింకల పార్కు సమీపంలో పులులు సైతం తిరుగుతుంటాయి. ఈ కోణంలోను విచారణ చేస్తున్నారు. అయితే.. ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!