ఒమన్లో వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతం: ఇండియన్ మినిస్టర్
- December 13, 2017
మస్కట్: ఇండియన్ మినిస్టర్ డాక్టర్ మహేష్ శర్మ, ఒమన్లో భారతీయ వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతమైన జీవితం లభిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒమన్ కల్పిస్తున్న ఈ భద్రతను ఆయను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 80,000 మంది ఒమనీయులు భారత్ని సందర్శిస్తున్నట్లు చెప్పారాయన. ఒమన్లో 20 శాతం మంది భారతీయులు ఉండటం గొప్ప విషయమని కూడా అన్నారాయన. ఒమనీయులు ఇండియాకి పర్యాటకం కోసం, వ్యాపార పనుల నిమిత్తం, అలాగే ఆరోగ్య పరమైన అవసరాల కోసం వస్తుంటారనీ, అలాగే ఒమన్కి వెళుతున్న భారతీయుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందని వివరించారు మహేష్ శర్మ. పర్యాటకం, ఆరోగ్యం, వ్యాపారం వివిధ దేశాల్ని కలిపి ఉంచుతోందనీ ఒమన్ - భారత్ మధ్య సంబంధాలు ముందు ముందు ఇంకా బలోపేతం అవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారాయన.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో