స్కాలర్షిప్ లకు ఆకరు తేది ఖరారు.
- November 17, 2015
ఈ విద్యా సంవత్సరంలో (2015-16) మెట్రిక్ అనంతర ఉపకార వేతనాల కోసం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు ఈనెల 25 లోగా ఈ పాస్ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ ఆర్.మల్లికార్జునరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలల యాజమాన్యం, విద్యార్థులతో నిర్ధేశించిన తేదీల్లో దరఖాస్తు చేయించాలని సూచించారు. ఉపకార వేతనాలు మంజూరు కోసం శాఖల వద్ద తగిన నిధులు ఉన్నాయని పేర్కొన్నారు. నిర్ధేశించిన తేదీల్లోగా దరఖాస్తులు పంపాలని సూచించారు. దరఖాస్తులు www.epass.cgg.gov.in వెబ్సైట్ ద్వారా పంపాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!
- తెలంగాణకు కొత్త గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..









