కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్..!!
- December 18, 2017
కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కాళేశ్వరం పనులు వేగవంతం కానున్నాయి.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!