కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్..!!
- December 18, 2017
కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కాళేశ్వరం పనులు వేగవంతం కానున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







