కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్..!!
- December 18, 2017
కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ క్లియర్ అయ్యాయి. అయితే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్స్ట్రక్షన్ మెషినరీ డైరెక్టరేట్ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కాళేశ్వరం పనులు వేగవంతం కానున్నాయి.
తాజా వార్తలు
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!







