కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌..!!

- December 18, 2017 , by Maagulf
కాళేశ్వరం ప్రాజెక్టుకు లైన్‌ క్లియర్‌..!!

కేసీఆర్‌ సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులన్నీ క్లియర్‌ అయ్యాయి. అయితే, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంతకు ముందే అటవీ, భూగర్భ జలశాఖ, కన్‌స్ట్రక్షన్‌ మెషినరీ డైరెక్టరేట్‌ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో కాళేశ్వరం పనులు వేగవంతం కానున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com