కువైట్ పునరుత్పాదక శక్తి నుండి 15 శాతం మేరకు విద్యుత్ ఉత్పత్తి
- December 18, 2017
కువైట్: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి నుండి 2030 నాటికి 15 శాతం విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.' 2030 నాటికి విద్యుత్ శక్తిని 15 శాతం శక్తివంతం చేయగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. చమురు, విద్యుత్తు, నీటిపారుదల శాఖను కలిగి ఉన్న బఖీట్ ఆల్ రషీషి మాట్లాడుతూ శుభవార్తలను స్వాగతించే సమయంలో డిబిడిబ సోలార్ పవర్ ప్లాంటులో విద్యుత్ ప్రారంభ దశలో ఉందని సుమారు 1,500 మెగావాట్ల ఉత్పత్తిని ప్రారంభించి, తర్వాత 2030 నాటికి దేశం మొత్తానికి అవసరమైన ఉత్పత్తి మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా పెంచడానికి ఉద్దేశించిన ఒక "చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్" గా దీనిని మంత్రి ప్రశంసించారు. అదే సమయంలో, ఇరాకీ వాయువు దిగుమతి కోసం చర్చలు జరిగాయి. రెండు వైపుల కొన్ని పురోగతులు కనిపిస్తున్నాయని కొ౦ద్ధి సమయం లోపల రెండు వైపులా చివరి దశకు అవి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







