కువైట్ పునరుత్పాదక శక్తి నుండి 15 శాతం మేరకు విద్యుత్ ఉత్పత్తి
- December 18, 2017
కువైట్: పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి నుండి 2030 నాటికి 15 శాతం విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించినట్లు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.' 2030 నాటికి విద్యుత్ శక్తిని 15 శాతం శక్తివంతం చేయగలమని ఆశాభావం వ్యక్తం చేసింది. చమురు, విద్యుత్తు, నీటిపారుదల శాఖను కలిగి ఉన్న బఖీట్ ఆల్ రషీషి మాట్లాడుతూ శుభవార్తలను స్వాగతించే సమయంలో డిబిడిబ సోలార్ పవర్ ప్లాంటులో విద్యుత్ ప్రారంభ దశలో ఉందని సుమారు 1,500 మెగావాట్ల ఉత్పత్తిని ప్రారంభించి, తర్వాత 2030 నాటికి దేశం మొత్తానికి అవసరమైన ఉత్పత్తి మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా పెంచడానికి ఉద్దేశించిన ఒక "చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్" గా దీనిని మంత్రి ప్రశంసించారు. అదే సమయంలో, ఇరాకీ వాయువు దిగుమతి కోసం చర్చలు జరిగాయి. రెండు వైపుల కొన్ని పురోగతులు కనిపిస్తున్నాయని కొ౦ద్ధి సమయం లోపల రెండు వైపులా చివరి దశకు అవి చేరుకోవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







