షిర్డీలోని సాయి సన్నిధిలో హీరో నాగార్జున..
- December 19, 2017
అన్నపూర్ణ బ్యానర్ పై అక్కినేని నాగార్జున తన తనయుడు అఖిల్ తో హలో మూవీని నిర్మించాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్. ఈ మూవీ ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో షిర్డీలోని సాయినాదుడ్ని నాగార్జున దర్శించుకున్నారు.. ప్రత్యేకంగా పూజలు చేశారు. అఖిల్ మూవీ హలో విడుదల కానున్న సందర్భంగా షిర్డీనాధుడ్ని దర్శించుకున్నట్లు వెల్లడించాడు నాగ్..
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!