ప్రధాని మోడీకి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చిన విరుష్క జంట
- December 20, 2017
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టి.. డిసెంబర్ 11న ఇటలీలో వివాహ బంధం తో ఒకటయ్యారు. ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. హనీమూన్ ముగించుకొన్న విరుష్క జంట.. బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని కుటుంబ సన్నితులకు విందు ఇచ్చిన ఈ దంపతులు రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రధాని మోడీనీ ని కలిసిన ఈ నవ దంపతులు వివాహ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందజేశారు. విరుష్క దంపతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని.. పీఎంవో ట్విట్టర్ లో తెలిపింది. ఈ నెల 26న సినీ, క్రికెట్ రాజకీయ సన్నిహితులకు విరుష్కలు విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







