ప్రధాని మోడీకి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చిన విరుష్క జంట
- December 20, 2017
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు తమ ప్రేమ ప్రయాణానికి ఫుల్ స్టాప్ పెట్టి.. డిసెంబర్ 11న ఇటలీలో వివాహ బంధం తో ఒకటయ్యారు. ఇటలీలోని ప్రఖ్యాత టస్కనీ నగరానికి సమీపంలో 800 ఏళ్ల నాటి గ్రామంలో ఉన్న బోర్గో ఫినోచీటీ రిసార్ట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహాల్లో ఒకటిగా నిలిచింది. హనీమూన్ ముగించుకొన్న విరుష్క జంట.. బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలోని కుటుంబ సన్నితులకు విందు ఇచ్చిన ఈ దంపతులు రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ప్రధాని మోడీనీ ని కలిసిన ఈ నవ దంపతులు వివాహ రిసెప్షన్ ఆహ్వానాన్ని అందజేశారు. విరుష్క దంపతులకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని.. పీఎంవో ట్విట్టర్ లో తెలిపింది. ఈ నెల 26న సినీ, క్రికెట్ రాజకీయ సన్నిహితులకు విరుష్కలు విందు ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







