నేటి నుంచి అమలులోకి రానున్న కొత్త లడ్డు ధరలు
- December 20, 2017
తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదాల ధరలు పెరిగాయి. పెరిగిన ప్రసాదాల ధరలను ఆలయ అధికారులు నేటి నుంచే అమలు చేస్తున్నారు. చిన్న లడ్డూ ధర రూ.25 నుంచి రూ.50కి పెంచారు. కల్యాణోత్సవం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కి, వడ ప్రసాదం ధర రూ.25 నుంచి రూ.100కి పెంచారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!