ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్
- December 21, 2017
విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎంపీ మురళీ మోహన్. సప్లిమెంటరీ గ్రాంట్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవిన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని ఆయన కోరారు.. నిధులు ఇవ్వడంతో పాటు.. ఏపీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విద్యా సంస్థలన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని మురళీమోహన్ కోరారు.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







