ఏపీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలి: మురళీ మోహన్
- December 21, 2017
విభజన హామీల్లో భాగంగా ఏపీకి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు ఎంపీ మురళీ మోహన్. సప్లిమెంటరీ గ్రాంట్స్ పై లోక్ సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా రెవిన్యూ లోటును త్వరగా భర్తీ చేయాలని ఆయన కోరారు.. నిధులు ఇవ్వడంతో పాటు.. ఏపీలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విద్యా సంస్థలన్నీ త్వరగా ఏర్పాటు చేయాలని మురళీమోహన్ కోరారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







