కువైట్ కు దేశీయ కార్మికులను పంపాలని వియత్నాం ప్రణాళిక
- December 22, 2017
కువైట్:కువైట్ లోని వియత్నాం దేశానికి చెందిన రాయబారి ట్రింహ్ మిన్హ మాన్హ తృణ్ మిన్ మన్ తమ దేశీయ కార్మికులను కువైట్ కు పంపించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారని వెల్లడించారు. గురువారం అల్-రాయ్ దినపత్రికతో ఆయన పేర్కొన్న నివేదికను ప్రచురించింది. అటువంటి దశలో అనేక ఆకర్షణీయమైన అంశాలను గురించి ఆయన సూచించారు, కువైట్లో పనిచేస్తున్న 30 కి పైగా వియాత్నం కంపెనీలు ఉన్నాయని వివరించారు. వీటిలో చాలా వరకు నిర్మాణ రంగంలో ప్రత్యేకమైనవి. కువైట్ దేశంలో వియాత్నం కార్మికుల సంఖ్య 300 నుండి 400 వరకు మాత్రమే ఉందన్నారు. వియాత్నం దేశానికి చెందిన ఎక్కువ మంది నిర్మాణ ప్రాజెక్టులు లేదా చమురు మరియు సహజ వాయువు ప్రాజెక్టులలో పని చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







